Homeహైదరాబాద్latest Newsభారత్ నిర్మించిన బ్రిడ్జిపై పాక్ కన్ను..!

భారత్ నిర్మించిన బ్రిడ్జిపై పాక్ కన్ను..!

జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనపై పొరుగుదేశం పాకిస్థాన్‌ కన్నేసినట్లుగా ఇంటలిజెన్స్‌ వర్గాలు పేర్కొన్నట్లు పలు మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని రైసీ, రామబాణ్‌ జిల్లాల మధ్య నిర్మిస్తున్న ఈ వంతెనకు సంబంధించిన వివరాలు సేకరించమని చైనా.. పాకిస్థాన్‌ను కోరడంతో ఆ దేశ ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఈ బ్రిడ్జి గురించిన కీలకమైన విషయాలు తెలుసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img