PBKS : ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లు ప్రియాంష్ ఆర్య 69, ప్రభ్సిమ్రాన్ సింగ్ 83, శ్రేయాస్ అయ్యర్ 25, గ్లెన్ మాక్స్వెల్ 7, మార్కో జాన్సెన్ 3, జోష్ ఇంగ్లిస్ 11 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ గెలవాలి అంటే కోల్కతా ముందు భారీ లక్ష్యం ఉంది. కోల్కతా గెలవాలంటే 202 పరుగులు చేయాలి.