Homeహైదరాబాద్latest Newsముగిసిన పోలింగ్

ముగిసిన పోలింగ్

WL-KMM-NLG ఎమ్మెల్సీ పట్టభద్రులు ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. గ్రాడ్యుయేట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్యూ లైన్‌లో ఉన్నవారు ఇంకా ఓటు వేసే అవకాశం ఉంది. హన్మకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి ఓటువేశారు. మొత్తం 12 జిల్లాల్లో..34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలో ఈ ఎన్నిక జరిగింది. 52 మంది అభ్యర్థులు పోటీ చేశారు. జూన్ 5న కౌంటింగ్ జరగనుంది.

Recent

- Advertisment -spot_img