Homeహైదరాబాద్latest Newsఏపీలో గెలిచేదెవరో చెప్పిన ప్రశాంత్ కిశోర్

ఏపీలో గెలిచేదెవరో చెప్పిన ప్రశాంత్ కిశోర్

రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంటారని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఇదే విషయాన్ని ఏడాది క్రితం జగన్‌కు చెప్పినట్లు ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారకుల్లో ఈయన ఒకరు. నవరత్నాలు పథక రూపకల్పనలో కీలక పాత్ర పోశించాడు. ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఉంటుంది.

Recent

- Advertisment -spot_img