రామ్ భీమన దర్శకత్వంలో రాజ్తరుణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పురుషోత్తముడు’. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ప్రకాష్రాజ్, మురళిశర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ క్యాస్టింగ్తో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా ఈనెల 26న రిలీజ్ కానుంది.