Homeహైదరాబాద్latest Newsప్రయాణికులకు రైల్వేశాఖ తీపి కబురు.. మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు..!

ప్రయాణికులకు రైల్వేశాఖ తీపి కబురు.. మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు..!

ఏపీ రాష్ట్ర ప్రజలకు రైల్వేశాఖ తీపి కబురు చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. మహా కుంభమేళాకు జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో తిరుపతి-బెనారస్‌ (07107) ప్రత్యేక రైళ్లను విజయవాడ మీదుగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు నడపనున్నట్లు వెల్లడించింది. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ కోరింది.

Recent

- Advertisment -spot_img