Homeజిల్లా వార్తలుసొంత నిధులతో వలంటీర్ల నియామకం

సొంత నిధులతో వలంటీర్ల నియామకం

ఇదేనిజం, ముధోల్: నిర్మల్​ జిల్లా లోకేశ్వరం మండలం బిలోలి గ్రామంలో సందీప్​ ఫౌండేషన్​ చైర్మన్​ మంగాయి సందీప్​ రావు తన సొంత నిధులతో వలంటీర్లను నియమించారు. వలంటీర్లు రెగ్యులర్​ పాఠాలు చెప్పడంతో పాటూ సాయంత్రం ట్యూషన్​ కూడా చెబుతారన్నారు. తాను ముందు ముందు ప్రభుత్వ పాఠశాలలకు అండగా నిలబడతానన్నారు. ఈ కార్యక్రమంలో బిల్లుని సర్పంచ్ నర్సింగ్ రావు, కాంతారావు మంగాయి నర్సింగ్ రావు, వహీద్ సాయిలు టీమ్ మెంబర్స్, షఫీ అహ్మద్​ తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img