Homeహైదరాబాద్latest Newsబంగారం ప్రియులకు ఊరట.. స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు.. తులం ఎంతంటే..?

బంగారం ప్రియులకు ఊరట.. స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు.. తులం ఎంతంటే..?

దేశీయ బులియన్ మార్కెట్లో గత మూడు రోజులుగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.87,700గా ఉంది. అదేవిధంగా, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.95,670 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.1,10,000గా నమోదైంది. ఈ ధరలు మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయ ధోరణులపై ఆధారపడి ఉంటాయి. బంగారం, వెండి ధరల స్థిరత్వం కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది. అయితే, భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img