Homeహైదరాబాద్కాంగ్రేస్​ పార్లీ ఆధ్వరంలో కలేక్టర్​కు వినతి

కాంగ్రేస్​ పార్లీ ఆధ్వరంలో కలేక్టర్​కు వినతి

హైదరాబాద్​, ఇదేనిజం : రాష్ట్ర సచివాలంలో కూల్చివేసిన మసీదును అక్కడే నిర్మించాలని రాష్ట్ర కాంగ్రేస్​పార్టీ ఆద్వరంలో హైదరాబాద్​ జిల్లా కలెక్టర్​ స్వేతా మహాంతికి వినవతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కాంగ్రేస్​ పార్టీ నాయకులు అంజనీకుమార్​ యాదవ్​, ఫేరోజ్​ఖాన్​ అబ్దులా సోహోల్​ తదితరులు మాట్లడుతూ… నూతన సెక్రరియటెట్​ నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రార్థన మందీరాలను కూల్చివేయడం అన్యామన్నారు. వేంటనే ప్రభుత్వం ఎక్కడైతే మసీదులు ఉన్నాయో అక్కడ నూతనంగా రెండు మసీదు నిర్మించాలని వారు డిమాండ్​చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్​ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img