Homeతెలంగాణహుటాహుటిని ఢిల్లీకి Revanth Reddy

హుటాహుటిని ఢిల్లీకి Revanth Reddy

– మంత్రుల శాఖలపై నేడు క్లారిటీ

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్​ తో పాటు 11 మంది మంత్రులు గురువారం ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అయితే వారికి కేటాయించాల్సిన శాఖలపై రేవంత్​ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో రేవంత్‌ చర్చించనున్నారు. ఇవాళ సాయంత్రం శాఖలపై క్లారిటీ వచ్చే చాన్స్​ ఉంది.

Recent

- Advertisment -spot_img