Homeహైదరాబాద్latest Newsఐపీఎల్ వేలం చరిత్రలోనే రికార్డు సృష్టించిన రిషబ్ పంత్..! ఎన్ని కోట్లో తెలుసా?

ఐపీఎల్ వేలం చరిత్రలోనే రికార్డు సృష్టించిన రిషబ్ పంత్..! ఎన్ని కోట్లో తెలుసా?

సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వేలం కొనసాగుతోంది. ఈ ఐపీఎల్ వేలం చరిత్రలోనే రిషబ్ పంత్ ఒక రికార్డు సృష్టించాడు. ఈ మెగా వేలంలో స్టార్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ను రూ.27 కోట్లకు దక్కించుకున్న లక్నో దక్కించుకుంది. అయితే రిషబ్ పంత్ హైదరాబాద్, లక్నో పోటీపడ్డాయి. చివరికి రూ.27 కోట్ల భారీ రేటుకి లక్నో గెలుచుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రేటు పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు.

Recent

- Advertisment -spot_img