Homeహైదరాబాద్latest Newsరేపటి నుంచి వారి ఖాతాల్లో రూ.10వేల.. వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు..!

రేపటి నుంచి వారి ఖాతాల్లో రూ.10వేల.. వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు..!

ఖమ్మం వరద బాధితుల ఖాతాల్లో రూ.10వేల నగదును శుక్రవారం నుంచి జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నవాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. గత వందేళ్లలో ఎన్నడూ ఇలాంటి వరదలు చూడలేదన్నారు. వ్యాధులు వ్యాపించకుండా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని పది బృందాలు రంగంలోకి దిగి ఇంటింటి సర్వే చేస్తున్నాయని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img