Homeహైదరాబాద్latest Newsఇంటి పెద్ద మ‌ర‌ణిస్తే రూ.20 వేలు.. ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి మీకు తెలుసా..?

ఇంటి పెద్ద మ‌ర‌ణిస్తే రూ.20 వేలు.. ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి మీకు తెలుసా..?

కుటుంబ బాధ్యులు చూసుకునే ఇంటి పెద్ద అనుకోని ప‌రిస్థితుల్లో మరణిస్తే, ఆ కుటుంబానికి ఆస‌క్తిగా ఉండేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ‘నేష‌నల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్’ (NFBS) అమ‌లు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఆ కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, తెల్ల రేష‌న్ కార్డు క‌లిగిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ ప‌థ‌కం కోసం మీ సేవా కేంద్రాల్లో ద‌ర‌ఖాస్తులు తీసుకుని మీ మండ‌ల కేంద్ర అధికారికి స‌మ‌ర్పించాలి.

Recent

- Advertisment -spot_img