Homeహైదరాబాద్latest Newsదసరాకు వెళ్లి హైదరాబాద్ తిరిగి వచ్చేవారికి ఆర్టీసీ షాక్..!

దసరాకు వెళ్లి హైదరాబాద్ తిరిగి వచ్చేవారికి ఆర్టీసీ షాక్..!

దసరా పండుగకు తమ గ్రామాలకు వెళ్లి హైదరాబాద్ తిరిగి వచ్చే వారు చార్జీల పెంపుతో చుక్కలు చూస్తున్నారు. వరంగల్ తదితర నగరాల నుంచి తగినన్ని బస్సులు లేకపోవడంతో బస్టాండ్ల వద్ద గంటల తరబడి వేచిచూస్తున్నారు. అయితే ఛార్జీలను మరోసారి పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. ఉప్పల్ నుంచి తొరూరు స్పెషల్ ఎక్స్ ప్రెస్ బస్సుకు OCT 9న రూ.270 వసూలు చేయగా.. ఆదివారం తొర్రూర్ నుంచి ఉప్పల్ వరకు రూ.320 వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img