Homeహైదరాబాద్latest Newsఉప్పల్ స్టేడియంలో సంజు శాంసన్ ఊర బాదుడు… కేవలం 40 బంతుల్లో సెంచరీ

ఉప్పల్ స్టేడియంలో సంజు శాంసన్ ఊర బాదుడు… కేవలం 40 బంతుల్లో సెంచరీ

మూడో టీ20లో భాగంగా నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా, బంగ్లాదేశ్ జట్టుల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ గా బరిలోకి దిగిన శాంసన్ 40 బంతుల్లో 100 పరుగులు చేసాడు. అంతకుముందు రిషద్ హుస్సేన్ వేసిన ఓ ఓవర్‌లో సంజు శాంసన్ వరుసగా ఐదు సిక్సర్లు బాదడం విశేషం.చివర్లో సంజూ శాంసన్‌ను ముస్తాఫిజుర్ రెహమాన్ అవుట్ చేయడంతో బెంగాల్ ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 201 పరుగులు. సూర్య 71, ర్యాన్ పరాగ్ 1 పరుగుతో ఆడుతున్నారు.

Recent

- Advertisment -spot_img