Homeహైదరాబాద్latest Newsఅనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. వ్యవసాయ కూలీలు తమ పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Recent

- Advertisment -spot_img