Homeహైదరాబాద్latest NewsSHOCKING: ఓ వ్యక్తితో మహిళ సహజీవనం.. మోజు తీరాక ఉరివేసి చంపేసింది

SHOCKING: ఓ వ్యక్తితో మహిళ సహజీవనం.. మోజు తీరాక ఉరివేసి చంపేసింది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం వజ్జావారిగూడెంలో దారుణం జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తిని మహిళ చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునీత, శ్రీను (48) గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న శ్రీనును సునీత ఉరేసి చంపేసింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

Recent

- Advertisment -spot_img