Homeహైదరాబాద్latest Newsషాకింగ్ ఘటన.. ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి చేసిన ముసుగు మనుషులు.. వీడియో వైరల్..!

షాకింగ్ ఘటన.. ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి చేసిన ముసుగు మనుషులు.. వీడియో వైరల్..!

ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తె.జా న్యూ అశోక్ నగర్‌లో 10 మంది వ్యక్తులు ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. వారిలో కాజల్, తండ్రి విమల్ అగర్వాల్, తల్లి సునీత, సోదరుడు అభిషేక్, 17 ఏళ్ల సోదరి.. 11 ఏళ్ల సోదరుడు ఉన్నారు. తన మేనమామ రామ్‌విలాస్‌ తమపై దాడి చేశారని బాధితురాలు కాజల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img