Homeహైదరాబాద్latest Newsషాకింగ్ ఘటన.. భార్య, పిల్లల కళ్ల ముందే ఎన్నారై దారుణ హత్య (VIDEO)

షాకింగ్ ఘటన.. భార్య, పిల్లల కళ్ల ముందే ఎన్నారై దారుణ హత్య (VIDEO)

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ పరిధి డాబుర్జి గ్రామంలో శనివారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. అమెరికాకు చెందిన ఎన్నారై సుఖ్‌చైన్ సింగ్‌ ఇంట్లోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. భార్య, పిల్లలు చూస్తుండగానే సుఖ్‌చైన్ సింగ్‌ను వారు తుపాకీతో కాల్చి హత్య చేశారు. సుఖ్‌చైన్‌ను వదిలేయాలని అతడి భార్య, పిల్లలు ప్రాధేయపడ్డా దుండగులు కనికరించలేదు. హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img