Homeహైదరాబాద్latest Newsవడదెబ్బతో ఆరుగురి మృతి… 46 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు..!

వడదెబ్బతో ఆరుగురి మృతి… 46 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు..!

తెలంగాణలో వరుసగా నాలుగో రోజు గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. నిన్న 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. పెద్దపల్లి జిల్లా మంథనిలో 46.7 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా మునగాలలో, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మిలిలో 46.7 డిగ్రీలు నమోదైంది. తీవ్రమైన ఎండల కారణంగా 18 జిల్లాల్లోని 95 మండలాల్లో వడగాలులు వీచాయి. మరోవైపు వడదెబ్బకు ఆరుగురు మృతి చెందారు.

Recent

- Advertisment -spot_img