భారత్తో జరగనున్న టీ20 సిరీస్కు ముందు శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్ నువాన్ తుషార చేతి వెలికి గాయమైంది. దీంతో ఈ సిరీస్ నుంచి తుషార తప్పుకున్నాడని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. అతడి స్థానంలో దిల్షాన్ మధుశంక ఆడతారని వెల్లడించింది.