శ్రీలంక, టీమ్ఇండియాల మధ్య మూడో వన్డే మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో టాస్ గెలిచిన లంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), శ్రేయాస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(w), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(సి), జనిత్ లియానాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో.