Homeహైదరాబాద్latest Newsలాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.27 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 453 పాయింట్ల లాభంతో 75,064 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 135 పాయింట్లు లాభపడి 22,783 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30 ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్‌టిపిసి, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఎం అండ్ ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img