Homeహైదరాబాద్latest NewsStock market: లాభాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. లాభాల్లో ఆ రంగాల షేర్లు..!

Stock market: లాభాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. లాభాల్లో ఆ రంగాల షేర్లు..!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 443.46 పాయింట్ల లాభంతో సరికొత్త జీవనకాల గరిష్ఠమైన 79,476.19 పాయింట్ల వద్ద.. నిఫ్టీ సైతం 131.35 పాయింట్ల లాభంతో 24,141.95 వద్ద ముగిశాయి. టెక్ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ లాభాపడగా.. ఎన్టీపీసీ, SBI, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

Recent

- Advertisment -spot_img