Homeహైదరాబాద్latest NewsStock market: లాభాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. లాభాల్లో ఆ రంగాల షేర్లు..!

Stock market: లాభాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. లాభాల్లో ఆ రంగాల షేర్లు..!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 257 పాయింట్ల లాభంతో 80,155 వద్ద.. నిఫ్టీ 72 పాయింట్లు పెరిగి 24,388 వద్ద ట్రేడవుతున్నాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా స్టీల్‌ లాభాల్లో.. మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img