Homeహైదరాబాద్latest Newsనేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 78,139 వద్ద నిలిచింది. నిఫ్టీ కేవలం 0.10 పాయింట్లు నష్టపోయి 23,644 వద్ద స్థిరపడింది. BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లుగా కోటక్ బ్యాంక్ (2.49%), ITC (1.37%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.10%), టాటా మోటార్స్ (0.95%), టాటా స్టీల్ (0.88%) నిలిచాయి. టాప్ లూజర్స్ గా టెక్ మహీంద్రా (-2.35%), జొమాటో (-1.73%), TCS (-1.48%), ఇన్ఫోసిస్ (-1.31%), ICICI బ్యాంక్ (-0.92%) నిలిచాయి.

Recent

- Advertisment -spot_img