Homeహైదరాబాద్latest Newsనేడు భారీ నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు భారీ నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 720 పాయింట్లు నష్టపోయి 79,223 వద్ద నిలిచింది. నిఫ్టీ 183 పాయింట్లు నష్టపోయి 24,004 వద్ద నిలిచింది. BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు గా టాటా మోటార్స్ (3.33%), టైటాన్ (1.70%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.49%), నెస్లే ఇండియా (1.47%), రిలయన్స్ (0.78%) నిలిచాయి. టాప్ లూజర్స్ గా జొమాటో (-4.27%), HDFC (-2.46%), టెక్ మహీంద్రా (-2.23%), అదానీ పోర్ట్స్ (-2.15%), TCS (-2.03%) నిలిచాయి.

Recent

- Advertisment -spot_img