Homeహైదరాబాద్latest Newsనేడు భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 1,961 పాయింట్లు పెరిగి 79,117 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 557 పాయింట్లు పెరిగి 23,907 వద్ద స్థిరపడింది.బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో ఈరోజు అన్ని కంపెనీలు లాభాల్లో ముగిశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.51%), టీసీఎస్ (4.13%), టైటాన్ (4.10%), ఐటీసీ (3.92%), ఇన్ఫోసిస్ (3.75%) టాప్ గెయినర్లుగా ఉన్నాయి.మరోవైపు నిన్న భారీగా పతనమైన అదానీ గ్రూప్ షేర్లు ఈరోజు కోలుకున్నాయి. అదానీ పోర్ట్స్ 2 శాతానికి పైగా లాభపడింది.

Recent

- Advertisment -spot_img