Homeహైదరాబాద్latest NewsStock markets : నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock markets : నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock markets : స్టాక్ మార్కెట్లు (Stock markets ) ఈరోజు నష్టాల్లో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 329 పాయింట్లు నష్టపోయి 76,190 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 113 పాయింట్లు నష్టపోయి 23,092 వద్ద స్థిరపడింది. BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు గా హిందుస్థాన్ యూనిలీవర్ (1.98%), టెక్ మహీంద్రా (0.75%), నెస్లే ఇండియా (0.70%), ఐసిఐసిఐ బ్యాంక్ (0.58%), ఇన్ఫోసిస్ (0.56%) నిలిచాయి. టాప్ లూజర్స్ గా మహీంద్రా & మహీంద్రా (-2.92%), జొమాటో (-2.75%), టాటా మోటార్స్ (-2.48%), ఇండస్ఇండ్ బ్యాంక్ (-2.11%), రిలయన్స్ (-1.42%) నిలిచాయి.

Recent

- Advertisment -spot_img