నేడు దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 260.30 పాయింట్ల లాభంతో 72,664.47 వద్ద ముగిసింది. నిఫ్టీ 97.70 పాయింట్ల లాభతో 22,055 వద్ద స్థిరపడింది. ఎన్టీపీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా నష్టాలు చవిచూశాయి.