Homeహైదరాబాద్latest Newsవిచిత్రం.. పిల్లికి గుడి కట్టి ఏటా జాతర.. ఎందుకో తెలుసా..?

విచిత్రం.. పిల్లికి గుడి కట్టి ఏటా జాతర.. ఎందుకో తెలుసా..?

మన దగ్గర చాలామంది పిల్లిని అశుభంగా భావిస్తారు. కానీ కర్ణాటకలోని మాండ్య జిల్లా బెక్కలెలె గ్రామంలో మాత్రం పిల్లిని దైవంగా కొలుస్తారు. పిల్లి కోసం ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. అంతేకాదు ప్రతి ఏటా జాతర కూడా నిర్వహిస్తారు. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ ఆచారం వెయ్యేళ్ల నుంచి కొనసాగిస్తున్నారు ఆ గ్రామస్తులు. దుష్టశక్తుల నుంచి తమ గ్రామాన్ని కాపాడేందుకు మంగమ్మతల్లి పిల్లి రూపంలోకి ప్రవేశించిందని వారు నమ్ముతారు.

Recent

- Advertisment -spot_img