Homeహైదరాబాద్latest Newsవిద్యార్థులూ జర జాగ్రత్త.. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే జైలు శిక్ష, రూ.కోటి జరిమానా..!

విద్యార్థులూ జర జాగ్రత్త.. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే జైలు శిక్ష, రూ.కోటి జరిమానా..!

పోటీ పరీక్షల్లో అవకతవకలను అరికట్టేందుకు బీహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫేర్‌మీన్స్)-2024 పేరుతో బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లును మంత్రి విజయ్ కుమార్ బుధవారం సభలో ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం తర్వాత ఈ బిల్లు అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే 3 నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు, రూ.కోటి జరిమానా విధించే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img