సమంత, అనుష్క, కాజల్, తమన్నా, రష్మిక, కీర్తిసురేష్, నిధి అగర్వాల్, నయనతార, సాయిపల్లవి స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నారు.
ఆడియెన్స్ ని తన అందచందాలతో, నటనతో మైమరపిస్తున్నారు. మరి ఈ భామలు ఏం చదుకున్నారో తెలుసా? హీరోయిన్ల స్టడీస్పై ఓ లుక్కేద్దాం.


పెళ్లైన తర్వాత కూడా స్టార్గా రాణిస్తున్న సమంత బి.కమ్ చేసింది.


మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు, తమిళం, హిందీలో ఓ ఊపు ఊపుతోంది. ఈ భామ బీఏ చేసింది.


అభిమానులు ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్గా నిలుస్తంది. ఈ అమ్మడు బిసిఏ(బ్యాచ్లర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్) చేసింది.


కాజల్ అగర్వాల్ బ్యాచ్లర్ ఆఫ్ మాస్ మీడియా ఇన్ అడ్వటైటింగ్ అండ్ మార్కెటింగ్ చేసింది.


లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్గా నిలుస్తున్న నయనతార బిఏ(ఇంగ్లీష్ లిటరేచర్) చేసింది.


రకుల్ ప్రీత్ సింగ్ బీఎస్స్ మ్యాథ్స్ చేసింది.


రాశీఖన్నా బీఏ ఇంగ్లీష్ చేసింది.


పూజా హెగ్డే ఎం.కామ్ చేసింది.


క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా సైకాలజీ జర్నలిజమ్ అండ్ ఇంగ్లీష్ లిటరేచర్లో గ్రాడ్యూయేట్ చేసింది.


సాయిపల్లవి ఎంబీబీఎస్ పూర్తి చేసింది.


అంజలి మ్యాథ్స్ డిగ్రీ చేసింది.


కీర్తిసురేష్ ఫ్యాషన్ డిజైనింగ్ బీఏ చేసింది.


శృతి హాసన్ సైకాలజీలో బిఎస్సీ చేసింది.


నిధి అగర్వాల్ బ్యాచ్లర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్.


త్రిష బ్యాచ్లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసింది.


కృతి శెట్టి ఇంటర్మీడియెట్ చేస్తుంది.


ఈషా రెబ్బా ఎంబీఏ చేసింది.


నివేదా థామస్ బిటెక్ ఆర్కిటెక్చర్లో చేసింది.


తాప్సీ కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేసింది.


అనుపమా పరమేశ్వరన్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో బీఏ చేసింది.


రెజీనా బ్యాచ్లర్ ఆఫ్ సైన్స్ ఇన్ సైకాలజీ.


ఆదా శర్మ కథక్లో గ్రాడ్యూయేట్ చేసింది.


లావణ్య త్రిపాఠి ఎకనామిక్స్ లో డిగ్రీ చేసింది.