Homeహైదరాబాద్latest Newsఅకస్మాత్తుగా పెరుగుతున్న జ్వరపీడితుల సంఖ్య.. తస్మాత్ జాగ్రత్త..!

అకస్మాత్తుగా పెరుగుతున్న జ్వరపీడితుల సంఖ్య.. తస్మాత్ జాగ్రత్త..!

చికున్‌ గున్యా జ్వరపీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ యేడాది జూన్‌ వరకు తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 330 మందికి పైగా చికున్‌ గున్యా బారినపడినట్లు అధికారికంగా వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇంటి పరిసర ప్రాంతాలు చిత్తడిగా మారిపోతున్నాయి. ఈ చిత్తడి నేలల్లో పెరిగే దోమలు చికున్‌గున్యాతో డెంగీ, మలేరియా జ్వరాలకు ప్రధాన కారణమవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img