Homeహైదరాబాద్latest Newsఅన్నదాతలకు తీపి కబురు.. ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా జమ..?

అన్నదాతలకు తీపి కబురు.. ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా జమ..?

జనవరిలో సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తున్న రేవంత్ సర్కార్.. అంతకంటే ముందు కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ నెలాఖరు నుంచి డిసెంబర్ చివరివరకు రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు, వానా కాలం సీజన్ కు సంబంధించి ఎకరాకు రూ. 7500 చొప్పున రైతు భోరోసాను రైతుల ఖాతాల్లో జమ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img