Homeహైదరాబాద్latest NewsBREAKING: బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి.. టీ20 ప్రపంచకప్ వేదిక మార్పు.. ఎందుకంటే.?

BREAKING: బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి.. టీ20 ప్రపంచకప్ వేదిక మార్పు.. ఎందుకంటే.?

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024 వేదికను ఐసీసీ బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మార్చింది. అంతకుముందు టోర్నీ నిర్వహించాలనే ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది. ఇటీవల తలెత్తిన నిరసనల మధ్య షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయిన తర్వాత బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. “మహిళల టీ20 ప్రపంచకప్ ను బంగ్లాదేశ్ లో నిర్వహించకపోవడం దురదృష్టకరం” అని ఐసీసీ పేర్కొంది.

Recent

- Advertisment -spot_img