తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 23న జరగనుంది. సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశానికి ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.