The Public Representative Court in Nampally, Hyderabad has issued summons to Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy.
The court recently issued summons in a case filed against him for violating the code of conduct by holding a rally on National Highway-65 without permission as part of the 2014 election campaign.
హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి సమన్లు జారీ చేసింది.
2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ రహదారి-65పై అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ దాఖలైన కేసులో కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.
అప్పట్లో జగన్పై కోదాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు.
ఈ కేసులో జగన్ ఏ1 నిందితుడు కాగా, ఏ2, ఏ3 నిందితులుగా ఉన్న వారిపై అక్కడి కోర్టు కేసులు కొట్టివేసింది.
ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాకపోవడంతో తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.