Homeహైదరాబాద్latest Newsమహిళలకు మరో శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..!

మహిళలకు మరో శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..!

ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో రూ.3,747 కోట్ల మొత్తాన్ని మహిళలు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. మహాలక్ష్మి పథకం కారణంగానే లాభాల్లోకి వచ్చిందన్నారు. మరోవైపు మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇందులో భాగంగా మొదటి విడతలో మహబుబునగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ & మహిళా స్వయం సహాయక సంఘాల నుంచి ఆర్టీసీకి అద్దె బస్సులను తీసుకుంటామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img