Homeహైదరాబాద్latest Newsఅన్నదాతలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఖరీఫ్ నుంచే వడ్లకు రూ.500 బోనస్..!

అన్నదాతలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఖరీఫ్ నుంచే వడ్లకు రూ.500 బోనస్..!

తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఖరీఫ్ సిజన్ నుంచే సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే రైతులకు లబ్ధి చేకూర్చుతామని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img