Homeహైదరాబాద్latest Newsప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన తెలంగాణ ఆర్టీసీ.. భారీగా తగ్గిన ధరలు..!

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన తెలంగాణ ఆర్టీసీ.. భారీగా తగ్గిన ధరలు..!

హైదరాబాద్ నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ పలికింది. ఎలక్ట్రిక్‌గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్‌పాస్ ధరలను తగ్గించింది. ఈ బస్‌పాస్‌తో మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును ఆర్టీసీ కల్పించింది. ఎలక్ర్టిక్‌గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్ పాస్ ధర రూ. 2530 నుంచి రూ. 1900లకు తగ్గిందని తెలంగాణ ఆర్టీసీ సంస్థ వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img