Homeఫ్లాష్ ఫ్లాష్అందుకే ఆ పిచ్‌పై మట్టి నోట్లో వేసుకునంటున్న కెప్టెన్ రోహిత్‌శర్మ

అందుకే ఆ పిచ్‌పై మట్టి నోట్లో వేసుకునంటున్న కెప్టెన్ రోహిత్‌శర్మ

T20WC గెలిచిన అనంతరం బార్బడోస్ పిచ్‌‌ మీద మట్టి తినడానికి గల కారణాలను కెప్టెన్ రోహిత్‌శర్మ వెల్లడించారు. ‘‘ఆ పిచ్‌పైనే మనం ఫైనల్ గెలిచి వరల్డ్ కప్ సాధించాం. నాకు ఆ పిచ్ ఎంతో ప్రత్యేకం. దాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా. దాన్ని నేను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతో అలా మట్టి నోట్లో వేసుకున్నా’’ అని రోహిత్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img