Homeహైదరాబాద్latest Newsఉల్లి రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

ఉల్లి రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం ఉల్లి రైతులకు మరో శుభవార్త చెప్పింది. గతంలో ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉల్లి ఎగుమతి ధర టన్ను రూ.45,860గా నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి రైతులకు మేలు జరగనుంది. డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఉల్లి ఎగుమతి ధరను 500 డాలర్లుగా నిర్ణయించారు.

Recent

- Advertisment -spot_img