Homeహైదరాబాద్latest Newsముత్యాలమ్మ దేవాలయంలోని విగ్రహ ధ్వంసం ఘటన.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

ముత్యాలమ్మ దేవాలయంలోని విగ్రహ ధ్వంసం ఘటన.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహ ధ్వంసం ఘటనపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. గోషామహల్ స్టేడియంలో పోలీస్ అమరుల సంస్మరణ దినంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. “ప్రజల మధ్య మతవిద్వేషాలు సృష్టించేందుకు కొందరు యత్నిస్తున్నారు. మందిరాలు, మసీదులపై దాడులకు తెగబడుతున్నారు. నేరాల తీరు మారుతోంది.. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి” అని పోలీసులను ఆదేశించారు.

Recent

- Advertisment -spot_img