Homeహైదరాబాద్latest News24 ఏళ్లకే ఆటకు గుడ్ బై చెప్పిన ఒలింపిక్‌ స్టార్.. కారణమేంటంటే..?

24 ఏళ్లకే ఆటకు గుడ్ బై చెప్పిన ఒలింపిక్‌ స్టార్.. కారణమేంటంటే..?

భారత టేబుల్ టెన్నిస్‌ క్రీడాకారిణి అర్చనా కామత్‌ 24 ఏళ్ల వయసులోనే ఆటకు వీడ్కోలు పలికారు. అకడమిక్‌ కెరీర్‌లో ముందుకుసాగడం కోసం ఆటను వదిలిపెట్టినట్లు ఆమె కోచ్‌ మీడియాకు తెలిపారు. ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఇందులో అర్చనా కీలక పాత్ర పోషించారు.‌

Recent

- Advertisment -spot_img