Homeహైదరాబాద్latest Newsగుడ్ న్యూస్ చెప్పిన వాతావరణశాఖ.. ఇక వడగాల్పులు ఉండవు..!

గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణశాఖ.. ఇక వడగాల్పులు ఉండవు..!

ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణశాఖ చల్లటి శుభ వార్త చెప్పింది. పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఈ ఏడాది వడగాల్పులు వీచే అవకాశం లేదని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు చల్లబడటం వల్ల అటు నుంచి వస్తున్న గాలులతో దేశంలో వడగాల్పుల తీవ్రత తగ్గుతోందని వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Recent

- Advertisment -spot_img