Homeహైదరాబాద్latest Newsఒకేసారి ఓటీటీలోకి ఈ రెండు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఒకేసారి ఓటీటీలోకి ఈ రెండు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఇటీవల విడుదలైన రెండు చిన్న సినిమాలు ఒకేసారి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇందులో మొదటి సినిమా భార్గవి నిలయం. ఈ సినిమాలో టోవినో థామస్, రిమా కల్లింగల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మరొకటి జగపతిబాబు, అనసూయ కీలక పాత్రల్లో నటించిన ‘సింబా’ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇది బయోలాజికల్ మెమరీ కాన్సెప్ట్, పర్యావరణ సందేశంతో సినిమా కథనాన్ని మిళితం చేసే గొప్ప ప్రయత్నం చేసారని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img