Homeహైదరాబాద్latest Newsరైతు భరోసాపై తాజా అప్డేట్ ఇదే.. త్వరలోనే శుభవార్త..!

రైతు భరోసాపై తాజా అప్డేట్ ఇదే.. త్వరలోనే శుభవార్త..!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పై శుభవార్త చెప్పింది. సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పేశారు. ఓ మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సంవత్సరం క్రితం ఇదే రోజు 10 సంవత్సరాల నిరంకుశ పాలనకు చమర గీతం పాడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని, గడిచిన పది సంవత్సరాల్లో మాయమాటలు నమ్మి రాజ్యం అప్పగిస్తే గత పాలకులు సంపద కొల్లగొట్టారన్నారు.

Recent

- Advertisment -spot_img