Homeహైదరాబాద్latest Newsఇదే నిజం న్యూస్ కథనానికి స్పందన

ఇదే నిజం న్యూస్ కథనానికి స్పందన

ఇదే నిజం వెల్గటూర్ : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని రాంనూరులో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు ఇదే నిజం న్యూస్ పేపర్ లో ప్రచురితం అయ్యింది. దానికి స్పందించిన రెవెన్యూ అధికారులు సోమవారం రోజు వెల్గటూరు మండలం రాంనూర్ గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్రమంగా నిలువ ఉంచిన ఇసుక డంపులను సీజ్ చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ.. మండలంలో అక్రమ ఇసుక రవాణా, మట్టి రవాణా, జరిపితే కఠిన చర్యలతో పాటు, భారీ జరిమానాలు విధిస్తామని రెవెన్యూ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img