Homeతెలంగాణఈ గెలుపు పట్టభద్రులది, తెలంగాణ ప్రజలది

ఈ గెలుపు పట్టభద్రులది, తెలంగాణ ప్రజలది

Singireddy Niranjan Reddy

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ శాసనమండలి స్థానంలో సురభి వాణిదేవి విజయం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి స్పందన

ఈ గెలుపు పట్టభద్రులది, తెలంగాణ ప్రజలది

– జాతీయ పార్టీలను తెలంగాణ తిరస్కరించింది

– కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని చాటిచెప్పారు

– కీలక సమయంలో మరోసారి టీఆర్ఎస్ వెంట నిలిచి మెజారిటీ అందించిన పాలమూరు పట్టభద్రులకు కృతజ్ఞతలు

– అప్పుడు తెలంగాణ సాధనలో, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి సాధనలో మీ ప్రోత్సాహం, అభిమానం మరవలేనిది

– కేసీఆర్ గారి పట్ల మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞులం

– మీకు ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటాం

– తెలంగాణ అభివృద్ధి తప్ప మాకు మరో ఆలోచన లేదు

– వాణిదేవి గెలుపులో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు .. గెలుపుకోసం కృషిచేసిన కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, అభిమానులకు శుభాకాంక్షలు

– రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

Recent

- Advertisment -spot_img